దేశంలో ఆహార భద్రతపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఎఫ్వై26 చేసిన టెస్టుల్లో ప్రతి 6 శాంపిళ్లలో ఒకటి ఫెయిల్ అయింది. ఇది కేవలం చిన్న నంబర్ కాదని.. భారతీయ ఆహార భద్రత ప్రమాదంలో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
India : 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత దేశం 7.7 శాతం జీడీపీ వృద్ధి రేటు సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. గత ఏడాది వృద్ధి రేటు 7.1 శాతంకాగా, ఈ ఏడాది అంతకుమించి వృద్ధి రేటు సా
సమీప భవిష్యత్తులోనూ భారతీయ రిటైల్ క్రెడిట్ మార్కెట్లో బంగారం తాకట్టుపై రుణాలదే హవా అని బహుళజాతి డాటా, టెక్నాలజీ సంస్థ ఎక్స్పీరియన్ ఓ నివేదికలో పేర్కొన్నది.
ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో భారత దేశం 6.5 శాతం రేటుతో వృద్ధి సాధించే అవకాశం ఉందని ఈవై ఎకానమీ వాచ్ అంచనా వేసింది. ప్రభుత్వ నిధులను వివేకంతో, బాధ్యతాయుతంగా నిర్వహిస్తూ, మానవ మూలధన అభి�