దేశీయంగా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో 28 శాతం పెరిగి రూ.42, 270 కోట్లకు చేరాయని మంగళవారం పార్లమెంట్లో కేంద్రం వెల్లడించింది.
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రముఖ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..కేంద్ర ప్రభుత్వానికి రూ.88 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చెక్కును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి �
వరుసగా రెండేండ్లు డీలాపడ్డ దేశీయ ఆటో కంపెనీలకు.. గత ఆర్థిక సంవత్సరం భారీ ఉత్సాహాన్నిచ్చింది. మార్చి 31తో ముగిసిన ఏడాదిలో మునుపెన్నడూ లేనివిధంగా వాహన విక్రయాలు నమోదయ్యాయి. కరోనా, చిప్ల కొరతతో 2020-21, 2021-22 నిరాశ �