కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. ముంబై నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) 657 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Delhi Airport | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇందులో భాగంగా అంబులెన్స్లు, అగ్నిమాపక దళం సిబ్బందిని సైతం మోహరించారు.
Thiruvananthapuram | కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురం ( Thiruvananthapuram) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport)లో ఫుల్ ఎమర్జెన్సీ (Full Emergency) విధించారు. కోజికోడ్ (Kozhikode)లోని కాలికట్ (Calicut) నుంచి సౌదీ అరేబియా(Saudi Arabia)లోని దమ్మాన్ (Damman ) వెళ్లాల్సిన ఎయి�