ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి టీజీఈ జేఏసీ నేతలకు సర్కారు మంగళవారం ఇచ్చిన హామీలు సత్వరమే నెరవేర్చాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశ�
వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పద్మశ్రీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాం�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, ఇందిరమ్మ ఇల్లు, నెలకు 12, వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే పై హామీలన్నీ నెరవేర్చలేదని తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ