కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ పట్టణం, జుక్కల్ నియోజక వర్గం మలి దశ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో టీయూఎఫ్ కమిటీ పిలుపు మేరకు �
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచిస్తున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ బీజేపీ వంచన రాజకీయం బయట పడుతున్నది. తెలంగాణ హక్క
వ్యవసాయరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. భారీ స్థాయిలో పామాయిల్ను ఉత్పత్తిచేసి దేశ అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. వచ్చే