EE Janardhan Rao | విద్యుత్ను వృథా చేయవద్దని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ఈ జనార్దన్ రావు అన్నారు. ఒక యూనిట్ విద్యుత్ ఆదా చేయడం వల్ల రెండు యూనిట్లు ఉత్పత్తి భారం తగ్గుతుందని అన్నారు.
ఇంధన పొదుపులో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) విశేషకృషి చేస్తున్నది. బీఈఈ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే మాట్లాడుతూ..
Safety Cars | ప్రస్తుతం కార్లు కొనాలనుకునే వారు సేప్టీకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్, ఫ్యుయల్ మైలేజీ పైనా ఫోకస్ చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది.