జిల్లాలోని చిన్న, సన్నకారు రైతుల ఆర్థిక వృద్ధే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పండ్ల తోటలను పెంచేందుకు నిర్ణయించింద
ప్రభుత్వం ఉద్యాన తోటలకు భారీగా రాయితీలను కల్పించి సాగును ప్రోత్సహిస్తున్నది. ఉద్యానవన శాఖ, ఉపాధిహామీ పథకంలో ఈ తోటల పెంపకానికి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
Pomegranate farming | దానిమ్మ.. అనేక పోషకాలు కలిగి ఉండే అద్భుతమైన పండు. దానిమ్మ తోలు, పూల నుంచి రంగులను తయారు చేస్తారు. దానిమ్మ సాగును చేపట్టిని అధిక దిగుబడిని సాధించేందుకు సరైన యాజమాన్య పద్ధతులు...