న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడారు. కోవిడ్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన చెప్పారు. మహమ్మారి సమయంలో కే�
పారిశుధ్య కార్మికుడు మొదలు వైద్య నిపుణుల వరకు ఆపత్కాలంలోనూ ఆశ వర్కర్ల ఫీవర్ సర్వే కుటుంబాల్ని వదిలి కరోనా సేవలో నర్సులు సకలం ఇంట్లోనే ఉంటున్నాం.. వైరస్ బారిన పడకుండా ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్�
హైదరాబాద్, మే 3: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అపర్ణ గ్రూప్ తమ ఉద్యోగులతోపాటు తమ ఫ్రంట్ లైన్ కార్మికుల కోసం వ్యాక్సినేషన్ డ్రైవ్నుప్రారంభించినట్లు వెల్లడించింది. తమ బ్రాండ్లు అయిన అపర్ణ ఎంటర్ప్రై�
జర్నలిస్టులను కరోనా యోధులుగా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం | కరోనా కేసులు పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారిపై పోరాటంలో ముందున్న జర్నలిస్టులను మధ్యప్రదేశ్లో �
హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు తమ ఆరోగ్య పరిరక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ లు, ఎ
న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా వ్యాక్సిన్లు ఇవ్వడం ప్రారంభించి మూడు నెలలకు పైనే అయింది. ఇప్పటికే సుమారు 13 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇప్పటికీ కనీసం సగం మంది కరో�
డెహ్రాడూన్: ఉత్తరాఖండలోని జర్నలిస్టులందరికీ ఉచితంగా కరోనా టీకా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జర్నలిస్టులు కూడా ఫ్రంట్లైన్ వర్కర్స్ అని సీఎం తీరత్ సింగ్ రావత్ అభివర్ణించారు. ‘మహమ్మ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న 42 శాతం మంది ఫ్రంట్లైన్ వర్కర్లు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 9 రాష్ట్రాలు 60 శాతం దాటాయి.