ఇచ్చంపల్లి ప్రాజెక్టు మళ్లీ తెరమీదకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై కసరత్తును ప్రారంభించింది. సర్వే చేయించేందుకు సిద్ధమవుతున్నది. అయితే ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును త�
పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై సత్వరమే ఉమ్మడి సర్వే చేపట్టాలని కేంద్ర జలసంఘం మరోసారి పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన మీటింగ్ మినిట్స్లోనూ ఈ అంశాన్ని పీపీఏకు, ఆంధ్రప్రదేశ్కు నొక్కిచెప�