భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి టైటిళ్ల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. పారిస్ టోర్నీపై తమ ప్రేమను కనబరుస్తూ రెండోసారి టైటిల్ను సగర్వంగా ముద్దాడారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్�
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో సింధు 20-22,22-20, 21-19తో మిచెల్లీ లీ(కెనడా)పై అద్భుత విజయం సాధించింది.
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. పురుషుల విభాగంలో యువ ఆటగాడు లక్ష్యసేన్ క్వార్టర్
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ తొలి రోజు భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ శుభారంభం చేయగా మిక్స్డ్ డబుల్స