విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు సమకూర్చుతున్నది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఉచితంగా యూనిఫామ్స్ అందిస్తుండగా వాటిని ముందస్తుగానే తయారు చేసే వ�
వచ్చే విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు రెండు జతల చొప్పున యూనిఫారాలను ఉచితంగా అందజేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 -25 విద్యాసంవత్సరానికి అధికారులు ఇండెంట్�