Indian Railway | ప్రయాగ్రాజ్లో ఫిబ్రవరి 13 నుంచి మహా కుంభమేళా జరుగనున్నది. ప్రస్తుతం అధికార యంత్రాంగమంతా ఏర్పాట్లలో బిజీగా ఉన్నది. మహా కుంభమేళాకు వెళ్లేందుకు రైలులో ‘టికెట్లు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు’ అనే �
TSRTC | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణానికి ఒరిజినల్ ఐడీ కార్డు తప్పనిసరి అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మహిళలు, బాలికలు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయ�
తుర్కియే భూకంప ప్రభావిత ప్రాంతాలను అక్కడి ప్రజలు వీడుతున్నారు. వేలాది మంది బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ విమానయాన సంస్థలు ఉచిత టికెట్లు ఆఫర్ చేస్తున్నాయి.
TTD | కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉచిత దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అక్టోబర్ నెలకు సంబంధించిన వృద్ధులు, దివ్యాంగుల కోటా టెకెట్లను
దుబాయ్: ఇండియా, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే.. ఆ క్రేజీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక టీ20 వరల్డ్కప్లో భాగంగా ఆదివారం జరిగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల్ని ఉక్కిర�