బడీడు పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని షాబాద్ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు గోవింద్, వసంతయామిని అన్నారు. గురువారం షాబాద్ మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి �
ప్రస్తుత సమాజంలో విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా పేదలకు సమకూరుస్తున్నది. విద్యతోనే జీవితాలు మారుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం బడుల్లో విద్యార్థ�
రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతంలో గురుకులాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం గురుకులాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది.