గంజాయి రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. మండలంలోని సీతారాం నాయక్ తండాలో దూమ నాయక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘యువత మార్పు- సత్ కార్యాచరణ’ �
మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత సమాజాన్నిఅందించాలని నిజామాబద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ అర్బన్ పార్కులో గురవారం 76వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహి�
అవినీతిరహిత సమాజం కోసం నిందితుడి స్వేచ్ఛకు భంగం వాటిల్లినా న్యాయస్థానాలు వెనుకాడరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవినీతి కేసులో ఓ ప్రభుత్వ అధికారికి ముందస్తు జామీను తిరస్కరిస్త్తూ పంజాబ్, హర్యా�
ఖమ్మం: బాలకార్మికులు లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా సహాయ కార్మికశాఖ అధికారి పీవీకే శాస్త్రి తెలిపారు. శనివారం నగరంలోని వర్తకసంఘం కార్యాలయంలో బాలల హక్కుల వారోత్సవాల ముగింపు కార్యక్�