మండలంలోని గాగిరెడ్డిపల్లె ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలో కరీంనగర్ కు చెందిన ఆనంద్ స్వీట్ హౌజ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రూ.10వేల విలువగల లాంగ్ నోట్ బుక్స్, తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం ప్రాజెక్టు వర్క్ బ
రాంపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రిటైర్డ్ డీఎస్పీ కొత్త వీరారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన కుమార్తెలు డాక్టర్ నిలోహిత, చైతన్యలు విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
విద్యార్థుల ఉజ్వల భవితకు చదువే ఆధారం.. అందుకే తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఉచితంగా మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాల�