Free eye surgeries | కోల్ సిటీ, ఏప్రిల్ 9: కంటిచూపుతో బాధపడుతున్న 45 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించేందుకు బుధవారం హైదరాబాద్ కు తీసుకువెళ్లారు. రామగుండం నగరపాలక సంస్థ 11వ డివిజన్ లో ఇటీవల ఆలయ ఫౌండేషన్ వ్యవస
జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు.
ద ప్రజలకు సేవ చే యాలనే ఆకాంక్ష, అన్ని వర్గాల ప్రజల సహకారంతోనే ముప్ఫై ఏండ్ల నుంచి పేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అందిస్తున్నానని జగిత్యాల ఎమ్మెల్యే, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు, డాక్టర్ ఎం. సంజయ్కుమ
డా. సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణంలోని పావని కంటి దవాఖాన ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 22 మంది నిరుపేదలకు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు చేశారు.