అనుమానాస్పద ఫ్రాడ్ కాల్స్పై మొబైల్ వినియోగదారులు నేరుగా తమ కాల్లాగ్స్ నుంచి ఫిర్యాదు చేసేందుకు వీలుగా టెలికం శాఖ(డీఓటీ) శుక్రవారం సంచార్ సాథీ మొబైల్ యాప్ను ప్రారంభించింది.
ఇటీవలి కాలంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. వినియోగదారులకు కాల్ చేసి బురిడీ కొట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్న స్కామర్లకు చెక్పెట్టేందుకు యూకే టెలికం కంపెనీ ‘ఓ2
Beware Of Fraud Calls | కేంద్ర టెలి కమ్యూనికేషన్ శాఖ(డీవోటీ) పేరుతో వచ్చే కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు సూచనలు చేసింది. మొబైల్ నంబర్లు(కనెక్షన్లు) తొలగిస్తామని, మీ నంబర్ కొన