న్యూఢిల్లీ: ఈ నెల 28న మరో ఆరు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. మే నెలలో మరో నాలుగు రాఫెల్స్ రానున్నట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఒక సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పది రాఫెల
కఠిన ఆంక్షల దిశగా పలు దేశాలుఫ్రాన్స్లో మూడు వారాల లాక్డౌన్ పారిస్, ఏప్రిల్ 1: యూరప్ను కరోనా థర్డ్ వేవ్ వణికిస్తున్నది. దీంతో మహమ్మారి కట్టడికి ఐరోపా దేశాలు మరోసారి కఠిన ఆంక్షలకు ఉపక్రమిస్తున్నా
రాఫెల్ | మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు బుధవారం భారత్కు చేరుకోనున్నాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇటీవల ఫ్రాన్స్
న్యూఢిల్లీ: మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ నెల 31న ఫ్రాన్స్ నుంచి భారత్ చేరనున్నాయి. బోర్డియక్స్లోని మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి బుధవారం ఉదయం 7 గంటలకు మూడు రాఫెల్స్ టేకాఫ్ అవుతాయి. అదే రోజు సాయంత్రం 7 గ
న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్లతో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తల మధ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలను తీ�
బెర్లిన్, మార్చి 15: ఆక్స్ఫర్డ్ టీకాపై ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ తాత్కాలికంగా నిషేధం విధించాయి. ఆ టీకా తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు వార్తలు రావడంతో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నా�
పారిస్: ఫ్రాన్స్లో మరోసారి కరోనా కలకలం సృష్టిస్తున్నది. రాజధాని పారిస్ సహా పలు నగరాల్లో కరోనా విజృంభిస్తున్నది. దేశ కార్మిక శాఖ మంత్రి ఎలిజబెత్ బోర్న్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిం�