కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ ఆథారిటీ(కడా)ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం చైర్మన్గా వికారాబాద్ జిల్లా కలెక్టర్ను, ప్రత్యేకాధికారిగా ఆర్డీవో వెంకట్రెడ్డిని నియమించిన విషయం విదితమే.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ నెల 4వ తేదీన నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది.
విభజన రాజకీయాలతో దేశానికి ప్రమాదం న్యూఢిల్లీ, మే 24: సమాజంలో విభజన తీసుకొచ్చేలా రాజకీయాలు చేయటం, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవటం వంటి చర్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతున్నాయని ప్రపంచ బ్యాం�
చర్ల, ఏప్రిల్ 12: ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుండగా చిన్న పురాతన లోహపు పెట్టె వెలుగుచూసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పాత చర్లలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆంజనేయస్వామి