పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ పక్కనే కంపు కొడుతున్నది. పక్కన ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వీస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచి ప్రయాణిస్తున్న
Odisha train crash | ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో (Odisha train crash) ధ్వంసమైన కోచ్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ధ్వంసమైన ఆ రైలు బోగీలో మృతదేహాలు ఇంకా ఉండవచ్చని, అవి కుళ్లడం వల్లనే �