రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ మృతి గ్రామానికి తీరనిలోటని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, బిఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు.
రేకొండ గ్రామంలో మాజీ ఎంపీపీ స్వర్గీయ చాడ ప్రభాకర్ రెడ్డి సతీమణి మాజీ ఎంపీటీసీ చాడ శోభ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
రేకొండ మాజీ ఎంపీటీసీ చాడ శోభ అనారోగ్యంతో మృతి చెందడం సీపీఐ పార్టీకి, ఆ కుటుంబానికి తీరనిలోటని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.
మండలంలోని రేకొండ ఎంపీటీసీ చాడ శోభ (63)అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. చాడ శోభ రేకొండ ఎంపీటీసీగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారి భర్త మాజీ ఎంపీపీ స్వర్గ
పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేసిన ఘటనలో ఓ మాజీ ఎంపీటీసీకీ రూ.ఐదు లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీటీసీ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆయన మృతికి బీజేపీ నాయకుడే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో బీజేపీ నాయకుడి ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ సంఘటన మంగళవారం కామారెడ్డి జిల్లా ర�