సీఎం రేవంత్రెడ్డి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ నెల 26న మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించే సీఎం ఎన్నికల ప్రచార సభాస్థలి ఏర్పాట్లను జహీరాబాద్ క
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి శుక్రవారం రెండోరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ముగ్గురు అభ్యర్థులు స్వతంత్రులు కావడం విశేషం.
జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచిన బీఆర్ఎస్ హ్యాట్రిక్పై గురిపెట్టింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు ఎంపీ
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఆవరణలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా జరిపించారు. కల్యాణవేదికపై ఉత్సవమూర్తులను అర్చకులు ప్ర�