భారతదేశానికి స్వాతంత్య్రం.. ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితమని బీఆర్ఎస్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తె�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించకుండా ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాటిసుబ్బన్నగూడెంలోని �
రైతు బాగుంటేనే దేశం ప్రగతిపథంలో పయనిస్తుందని, కాంగ్రెస్ పాలనలో మళ్లీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని బీఆర్ఎస్ ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో పేరొన్నారు.
ఎన్నికల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. గెలిచినా, ఓడినా తాను నిత్యం నియోజకవర్గ ప్రజల్లోనే ఉంటానని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఒక పత్రికా ప్ర�