పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా తోడ్పా టు అందిస్తామని చైర్పర్సన్ కాలువ సుజాత అన్నారు. ఆదివారం జగదేవ్పూర్లోని వేంకటేశ్వరాలయంలో వైశ్యసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశు�
పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అధికారులకు తలనొప్పిగా మారింది. లబ్ధిదారులు పట్టాలెప్పుడిస్తారని గజ్వేల్ మున్సిపల్, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
గజ్వేల్లో భూకబ్జాలు చేసిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికే చెందుతుందని, కబ్జాల బాగోతం అంతా ఆయనకే తెలుసని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు.