కాంగ్రెస్ నాయకులు మాటిమాటికి బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే విధానాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శుక్రవారం మెద క్ జిల్లా శివ్వంపేట మండలంలోని గోమారంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయ
కాంగ్రెస్లో నామినేటెడ్ పదవులు చిచ్చురేపాయి. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి తొలి విడుతలోనే షాక్ తగిలింది. కార్పొరేషన్ చైర్మన్ పదవుల కేటాయింపులో న్యాయం జరగలేదని సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారు. �
జక్కపల్లి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుప్తల శ్రీనివాస్ మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మా�
ఈదురు గాలులకు ఇంటి పైకప్పు రేకులతోపాటు ఆరేండ్ల చిన్నారి సంగీత ఎగిరిపోయి పక్కింటి స్లాబ్పై పడింది. దీంతో గాయాలైన చిన్నారికి దవాఖానలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతిచెందింది. ఈ ఘటన మెదక్ �
నర్సాపూర్ గడ్డా బీఆర్ఎస్ అడ్డా అని మరోసారి రుజువైంది. బీజేపీ ఎత్తులు, కుట్రలను చిత్తు చేస్తూ అవిశ్వాసం నెగ్గి మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని కారు స్పీడును మరింత పెంచింది.