బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు ఈనెల 8న బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ కల్వకుర్తికి రానున్నారు.
కేసీఆర్ ప్రభుత్వ పనితీరును, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బేరీజు వేసుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అ న్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అధ్యక�
ప్రజా ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొనే రేవంత్రెడ్డి అసెంబ్లీలో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీయే తప్పా ప్రజా సంక్షేమానికి పాటుపడేలా ఏ ఒక్క ప్రకటన లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మె ల్యే జైపాల్యా�