రాష్ట్రంలో రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కింద ఎకరాకు 15వేల ఇస్తానని నేటికి రైతుభరోసా ఇవ్వని సీఎం రేవంత్రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బా�
ఎండిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని, గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరతో పాటు కాంగ్రెస్ ఇస్తామన్న క్వింటాల్కు రూ.500 బోనస్ అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఉమ్మ�