మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.
తెలంగాణలో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని అన్నారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం పర్య�
భారత రాష్ట్ర సమితి ఉద్యమాల గుమ్మం ఖమ్మం నుంచి కదనశంఖం పూరించనున్నది. తాము తప్ప దేశానికి మరే ప్రత్యామ్నాయమూ లేదని విర్రవీగుతున్న బీజేపీని నిలువరించే సత్తా బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని బుధవారం ఖమ్మంలో న
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ఎదిగితే రాష్ర్టానికి అంత లాభమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంత కీలకపాత్ర పోషిస్తే రాష్ట్ర ప్రజల గౌరవం అంత పెరుగ
తనకు రాజకీయ జన్మనిచ్చిన దివంగత సీమం నందమూరి తారక రామారావును మరిచిపోనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా గురువారం లింగపాలెం నుంచి వేంసూరు వరకు అభిమానులు నిర్వ