సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా శనివారం రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం లింబ్ సెంటర్లో 86 మందికి కృత్రిమ కాళ్లను మాజీమంత్రి పువ్వాడ అజయ్కుమార్ పంపిణీ చేశారు. అనేక కారణాలతో కాళ
కాంగ్రెస్వన్నీ మోసపూరిత వాగ్దానాలేనని తేలిపోయిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా తాను చెప్పిన మాటలను అమలుచేయకపోవడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సరికొత్త పంథాలో ప్రచారం విస్తృతంగా చేయాలని, రైతుల సమస్యలే అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశా�
బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అందేద్కర్ భరతమాత ముద్దుబిడ్డ అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన బాటలోనే ఉద్యమనేత కేసీఆర్ పయనించారని గుర్తుచేశారు.