పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్లో పార్లమెంట్ నియోజవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి �
లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహ రచన చేస్తున్నది. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని మూడోసారి దక్కించుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నది. గత డిసెంబర్ చివరి వారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�