బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఎల్కతుర్తి బహిరంగ సభకు తరలివచ్చిన లక్షలాది మంది జనాన్ని చూసి కాంగ్రెస్ నేతల వెన్నులో వణుకు మొదలైందని, అందుకే సభ సక్సెస్ను జీర్ణించుకోలేక అక్కసు వెళ్లగక్�
సమాజంలో ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకునేలా రాష్ట్రంలో ఇఫ్తార్ విందులను బీఆర్ఎస్ పార్టీ ప్రారంభించిందని, ప్రతి రంజాన్ సమయంలో అది కొనసాగుతున్నదని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్�
‘తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నేత కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పడ్డారు... ఉద్యమాన్ని నిలబెట్టేందుకు ఎన్ని సార్లు మోసాలకు గురయ్యారు... ఎన్ని ద్రోహాలు జరిగాయి.. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని ఆరు దశాబ్దాల �
తొమ్మిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పాలన పడకేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.