ఓ అవినీతి కేసులో తనను ఇరికించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నించిందని, తనపై సీబీఐని ప్రయోగించి..బెదిరించేందుకు ప్రయత్నం జరిగిందని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు తమ సమస్యను ప్రపంచ ఒలింపియన్ల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. తమ సమస్యను అ�
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రధాని అయితే దేశాన్ని సర్వనాశనం చేసేస్తారని జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్, బీజేపీ నాయకుడు సత్యపాల్ మాలిక్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై మోదీన