భారతదేశ చరిత్రలో 1947 ఆగస్టు 15వ తేదీకి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో 2019, ఆగస్టు 5వ తేదీకీ అంతే ప్రాముఖ్యం ఉన్నది. ఆనాడు విదేశీ శృంఖలాల నుంచి విముక్తి పొందితే, ఈనాడు రాజ్యాంగ 370 ప్రకరణం రద్దు ద్వారా భారత పార్లమెంట్ కశ్�
సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ అద్భుత ఫలితాలను ఆవిష్కరించింది. నాటి పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన చిన్ననీటి వనరులకు పునర్జీవం పోసింది. వర్షపు జలాలతో చెరువులు నిండుగా మారి ఊరుకు జలకళను తీసుకొచ్చ
భద్రాద్రి సర్కిల్లోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ అడవులు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. ఈ సర్కిల్ పరిధిలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను కంపా అటవీ ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైస్వాల్ పరిశ�
VK Sasikala | జయలలిత వదిలేసిన పనులు పూర్తి చేయాలన్నది తన కోరిక అని వీకే శశికళ అన్నారు. అందుకే ఎన్ని పోరాటాలు చేసైనా సరే పార్టీని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. తన కోసం కాకపోయినా తమిళనా
రాష్ట్రంలో ప్రసిద్ధ పురాతనమైన ఆలయాల జీర్ణోద్ధరణకు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాటికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు.
నిజాం కాలం నాటి పురాతన భవనాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. మొజంజాహి మార్కెట్ తరహాలోనే 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మీరాలం మండి పునరుద్ధరణ, ఆధునీకరణ పనులకు జీహెచ్ఎంసీ, కులీకు
రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని ఇనుపాముల శివారులో మల్లన్నగుట్టపై నూతనంగా నిర్మించనున్న పచ్చల