ఖాళీ జాగాలో ఇసుక కనిపించిందా.. ఎక్కడైన ముగ్గు పోశారా.. వెంటనే స్థానిక నాయకులు వాలిపోతున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా.. నిబంధనల ప్రకారం నిర్మాణం చేపడుతున్నామని చెప్పినా కూడా వదలరు.
స్వార్థం కోసం తల్లి లాంటి పార్టీని వదిలి అధికార పార్టీకి వెళ్లిన ఓ మాజీ కౌన్సిలర్ను ఆ పార్టీ నాయకులే రెచ్చగొట్టి దూషించేలా చేసి చివరకు కేసు పెట్టి జైలుకు పంపిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర సంచలనంగా
నగరంలోని ప్రభుత్వ స్థలాలు కొందరికి ఫలహారం అవుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు... ఖాళీ జాగాలో పాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. కార్పొరేషన్ ఐదో డివిజన్ పరిధి మల్కాపూర్లో గల సర్వే నం.56, 57 లోని ప్�