మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) సంచలన వ్యాఖ్యలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
విల్లు, బాణం గుర్తును ఈసీ ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు కేటాయించడంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ప్రధాని మోదీ బానిస అయిన ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి నిర్ణయం తీసుకొ
మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) అధికార పత్రిక ‘సామ్నా’ కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.