తెలంగాణ రాష్ట్ర జూనియర్ అటవీ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏ సుభాష్ ఎన్నికయ్యారు. గురువారం మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహి�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన వేడుకల్లో శకటాలు, స్టాల్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి గుం�
నలుగురిలో ఒకరుగా ఉండటం కంటే భిన్నంగా ఉన్నవారే విజయం సాధిస్తారు.. కెరీర్ పరంగా అందరూ చేసే కోర్సుల కంటే విభన్నమైన కోర్సులను ఎంచుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటివే బీటెక్ డెయిరీ ట�
టీఆర్ఎస్తోనే స్థానిక సంస్థలు బలోపేతం వరి ధాన్యంపై పోరుబాటకు రైతులు సిద్ధం కావాలి జడ్పీ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్ టౌన్, మార్చి 20 : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం కేసీఆర�
హరితహారం మొక్కలు 242 కోట్లు త్వరలో అటవీశాఖలో 1,598 పోస్టుల భర్తీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 2015 నుంచి 2021 వరకు 7.70 శాతం పచ్చదన�
అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపుదలలో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నదని కంపా నేషనల్ సీఈవో సుభాష్చంద్ర, వివిధ రాష్ర్టాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు ప్రశంసించారు. అటవీశాఖ జాతీయ సదస్సుకు హాజరైన అధిక�