పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు, అడవి వనరుపై ఆధారపడేవారు, అటవీశాఖ వారి అజమాయిషీ, మధ్య దళారుల చేతుల్లో మోసపోతూ పేదరికంలో మగ్గుతూ, నాగరిక సమాజానికి దూరంగా, విద్యకు దూరంగా ఉంటూ వస్తున్నవారు గిరిజనులు, బ�
గూడెం అంటేనే అది ఆదివాసీలు నివసించేది. గిరిజన సంస్కృతి ఉట్టిపడే ఆదివాసీ పల్లెల్లో గిరిజనుల ఇళ్లు, వారి కట్టుబాట్లు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యమనిస్తుంది. పుట్టింది.. పెరిగింది గూడేల్లోనే అయినా అడవి తల్లిని
70 ఎకరాల్లో అటవీ సంపద విస్తరణ అందులో ఎన్నో అరుదైన పక్షులు, చెట్లు సూర్యాపేట జిల్లా వాసి హరితోద్యమం ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదార�