వుడ్ కార్వింగ్ కోసం తీసుకువచ్చిన చెక్కముక్కలు, బైక్ను స్వాధీనం చేసుకోవడంతో ఓ వ్యక్తి అటవీశాఖ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎల్లారెడ్డిలో సోమవారం చోటు చేసుకున్న
దానిని కోడి అనుకున్నాడో లేదా పిల్లి అనుకున్నాడో ఏకంగా చిరుత పులిని (Leopard) తన బైకు కట్టుకుని తీసుకెళ్లాడో రైతు. కర్ణాటకలోని (Karnataka) హసన్ (Hassan) జిల్లా బాగివాలు (Bagivalu) గ్రామానికి చెందిన ముత్తు (Muthu) అనే రైతు తన పొలానికి
ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికైన హరితహారం కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు.