కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటి చేతులు దులుపుకోవడమే తప్ప వాటి సంరక్షణ చర్యలు తీసుకోవటం లేదనే ఆరోపణలు వెల�
నానాటికి అంతరించి పోతున్న అటవీ సంపదను పెంపొందిస్తూ, పర్యావరణాన్ని పరిరక్షించుకునే క్రమంలో ఏటా వర్షాకాలం ఆరంభంలో చేపడుతున్న వనమహోత్సవ (హరితహారం) కార్యక్రమం జిల్లాలో ఆరంభ శూరత్వంగానే మిగులుతుందనే అభిప�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రం శివారులోని పెద్దగుట్ట ప్రాంతంలో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు. పెద్దగుట్ట సమీపాన 513 కంపార్ట్ మెంట్ లో పరిధిలో మొక్కలు నాటాలని అధి
వన మహోత్సవం లక్ష్య సాధనకు కృషిచేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వన మహోత�
ప్రతి ఆఫీస్, డిపార్ట్మెంట్లలోని ఖాళీ ప్రదేశాల్లో ‘ప్రతి అడుగు పచ్చదనం కోసమే..’ అనే నినాదంతో మొక్కలు నాటాలని సింగరేణి అధికారులను సంస్థ సీఎండీ ఎన్.బలరాం ఆదేశించారు. ఆదివారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని జ