పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే, ఐదునెలల కాంగ్రెస్ సర్కారులో అరిగోస పడుతున్నారని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
అడవులతోనే మనుగడ సాధ్యమని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్డీసీ) మేనేజర్ గోగు సురేశ్కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ముదిగుంటలో ప్రజలు, పశువుల కాపరులకు అగ్ని ప్రమాదాల నివారణపై అవ
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎకో టూరిజం కార్యక్రమంలో భాగంగా మణికొండ మున్సిపాలిటీ మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్లో సరోజిని నాయుడు వనిత మహా విశ్వవిద్యాలయ కళాశాల(ఎనిమల్ వెల్ఫేర్ క్లబ్�
ప్రభుత్వ సహకారంతో రూ. 100 కోట్లతో జిల్లాకో ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేస్తామని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు.
శ్రీగంధం, ఎర్రచందనం చెట్లను అనధికారికంగా నరికి వేస్తుండటంతో వాటి రక్షణకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) నడుం బిగించింది. చెట్ల గణన సక్రమంగా ఉండేలా వాటికి మైక్రోచిప్లను అమర్చాలని యోచిస్�
దళిత సమాజానికి తుమ్మ భూమన్న చేసిన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని, దళిత సామాజిక ఉద్యమాలకు తీరనిలోటని రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రత�