శాంతి భద్రతలు కాపాడడం మనందరి బాధ్యత అని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని పాత ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ చౌరస్తా, బాలాజీనగర్, అంబేద్కర
బైక్పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. కంటైనర్ ఢీకొట్టడంతో తల్లీ కొడుకులు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద తీవ్రగాయాలతో బయటపడగా,