విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) భారీ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. జనవరి నెలలోనే ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.36 వేల కోట్ల(3.97 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను తరలించుకుపోయారు.
Foreign Portfolio Investors | ఈ నెలలో ఇప్పటి వరకూ దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) రూ,33,700 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టారు.
భారత ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) క్యూ కట్టారు. డిసెంబర్ నెల తొలి 15 రోజుల్లో ఈక్విటీల్లో రూ.42,733 కోట్లు (5.15 బిలియన్ డాలర్లు) పెట్టుబడి చేశారు. ఒక పక్షం రోజుల్లో ఎఫ్పీ�
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత స్టాక్ మార్కెట్లో ఈ మే నెలలో భారీగా పెట్టుబడులు చేశారు. ఈ నెల 26 వరకూ రూ.37,317 కోట్ల ఎఫ్పీఐ నిధులు తరలివచ్చాయి.