తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో భాగంగా గురువారం విచారణకు �
Mahua Moitra : బహిష్కృత లోక్సభ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది.
Anil Ambani: 1999 నాటి ఫెమా కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీని ఈడీ ప్రశ్నించింది. ఇవాళ ఉదయం ముంబై ఆఫీసుకు ఆయన వెళ్లినట్లు సమాచారం ఉంది. వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్లిపోయారు.