విద్యార్థులు పేదరికం కారణంగా విదేశీ విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కీమ్ పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చ�
విదేశీ విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ ఎప్పుడు అందుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అసలు వస్తుందా? రాదా? ప్రభుత్వం ఇస్తుందా? ఇవ్వదా? అని ఆందోళనకు గురవుతున్నారు. సర్టిఫికెట్ల వ
విదేశీ విద్యానిధికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తులు స్వీకరించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి నెలలు గడుస్తున్నా అధికారులు మా�