సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ ముందుండాలని, జమాతే ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు సోహెద్ అహ్మద్భన్ పిలుపునిచ్చారు. ఆ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం నగరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రెవిన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డి�
Minister Giriraj Singh | రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) వినూత్నంగా ఆలోచించి అమలు చేయడంలో ముందుందని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్
మంత్రి కొప్పుల | జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం, (నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం), 100 పడకల మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని, జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ డయాగ్నటిక్ సెంటర్ నిర�