పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిలు ఆర్ అనూష, వీ వైష్ణవి రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కొత్త మైదానాలను ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. ఇందులోభాగంగానే గ్రేటర్లో భారీ స్థాయిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఫుట్�
క్రీడాకారులందరూ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలని మహబూబ్నగర్ డీఈవో ఏ రవీందర్ పిలుపునిచ్చారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో అండర్-17 వ�