గురుకులాల్లో జరుతున్న వరుస సంఘటనలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీద, వాటిని వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక మీద సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శ�
ఉన్నత చదువులు చదివి పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చి, తల్లిదండ్రులకు ఆసరాగా నిలువాల్సిన ఆ బిడ్డ భవిత ముగిసిపోయింది. 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన విద్యార్థిని శైలజ కలలను కండ్లలోనే దాచుకుని కండ్లుమూసింద�
ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ఫుడ్పాయిజన్ కారణంగా 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో 35 మంది, నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ)లో పదిమంది భోజనం తరువాత అనారోగ్యం బార�