టీవీలు, డిష్ కనెక్షన్లు పల్లెపల్లెకూ చేరుకోవడంతో సమాజంలో జానపద కళలకు ఆదరణ తగ్గిపోయింది. ఈ ప్రభావం 1990వ దశకం మధ్యనాటికే కనిపించడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తోలుబొమ్మల కళాకారుల ప్రాభవానికి తెరపడినట్టయిం�
గిరిజన వస్తు సంస్కృతి, జానపద విజ్ఞాన కళలను ధ్వంసం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలుగు యూనివర్సిటీ వీసీ టి.కిషన్రావు, రిజిస్ట్రార్ భట్టు రమేశ్ అన్నారు. ఆద్యకళ సంస్థ వ్యవస్థాపకుడు ప్�
తెలుగుయూనివర్సిటీ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జానపద కళల శాఖలో ఆచార్య చిగిచెర్ల కృష్ణారెడ్డి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర సాధనలో మలివిడత సాంస్కృతిక ఉద్యమం (ధూంధాం) పాత్ర అనే అంశంపై మానకొం�