ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఐదోసారి చోటు దక్కించుకున్నారు. ప్రముఖ వ్యాపార పత్రిక ‘ఫోర్బ్స్' తాజాగా విడుదల చేసిన 2023 జాబితాలో నలుగు
ఎరువుల ధరలు, సబ్సిడీపై కేంద్రం బుధవారం ప్రకటన చేసింది. ఈసారి ఎరువుల ధరలు పెంచడం లేదని, వానాకాలానికి గానూ రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి మా
రక్షణ దళాల్లో స్వల్ప కాల కాంట్రాక్ట్ పద్ధతిలో జవాన్లను నియమించుకునే ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అమలులోకి తెచ్చింది.
Chhattisgarh CM :కొత్త పెన్షన్ విధానం కింద నమోదు అయిన రాష్ట్ర ఉద్యోగులకు చెందిన సుమారు 17000 కోట్లను రిఫండ్ ఇవ్వాలని చత్తీస్ఘడ్ సీఎం భూపేశ్ భగల్ ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తమ ప్రభుత్వం ఉద్యోగుల సం�