పూలసాగుతో లాభాలు అర్జించవచ్చన్న అన్నదాత ఆశలు అడిఆశలవుతున్నాయి. రూ.లక్షలు అప్పులు చేసి పూలతోటల సాగులో పెట్టుబడి పెట్టారు. పంట చేతికొచ్చాక తీరా మార్కెట్లో పూలకు ధర లభించడం లేదు.
తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో పూల సాగుకు, ప్రధానంగా చామంతికి ఎక్కువ డిమాండ్ ఉన్నదని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ అన్నారు.
తానూర్ మండలంలోని 20 గ్రామాల్లో బంతిపూలు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి, సోయా, ఇతర పప్పు దినుసుల సాగుకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. లాభాలు తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఈ యేడు బంతిపూల సాగుకు మొ
మండలంలో పూల సాగు చేసిన రైతులకు సిరులు కురుస్తున్నాయి. వరుసగా పండుగలు, శుభకార్యాలు రావడంతో అటు రైతులకు ఇటు వ్యాపారులకూ లాభాల పంట పడుతున్నది. ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురవడంతో రైతులు సాధారణ పంటలతో పాటుగా �